Monday, March 2, 2026

కార్యకర్తలు ఆధైర్య పడవద్దు

కార్యకర్తలు ఆధైర్య పడవద్దు

టిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి

మన సాక్షి గొంతుక ప్రతినిధి /బచ్చన్నపేట మండలం

 

కార్యకర్తలు ఎవరు ఆధైర్య పడవద్దు అని టిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ , 2001 నుండి ఎన్నో ఉద్యమాలు చేసి, తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించిన బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు మనము అండగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఓటమిలతో ఎవరు కృంగిపోకుండా కార్యకర్తలు ఉండాలని , కార్యకర్తలను కాపాడుకోవడానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మనకు ఎప్పుడూ అండగా ఉంటారని అన్నారు .రాబోయే ఐదు సంవత్సరాలలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ అండగా నిలిచి కృషి చేయాలని కోరారు. ఇలాంటి ఓటములకు ఆధైర్య పడవద్దు అని పిలుపునిచ్చారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular